
కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో టిడిపి నాయకుల దారుణ హత్య. గ్రామానికి చెందిన వడ్డు నాగేశ్వర రెడ్డి , ఆయన సోదరుడు వడ్డు ప్రతాప్ రెడ్డిలను వేట కొడవళ్ళుతో నరికి చంపిన దుండగులు. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం.
ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
18-06-2021 శుక్రవారం అంత్యక్రియల్లో ఉదయం 9 గంటలకు నారా లోకేష్ పాల్గొననున్నారు.